
Mantras to Recite During Exams
1పరీక్షల సమయంలో పఠించాల్సిన మంత్రాలు
పరీక్షల సమయంలో ముఖ్యంగా విద్యార్థులు ఈ మూడు మంత్రాలు గణపతి స్తుతి, హయగ్రీవ స్తుతి, సరస్వతీ స్తుతి ఉచ్చరించడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కేవలం మంత్రాలు, శబ్దాలే కాదు, మంత్ర పఠనంతో అనేక మార్పులు సంభవిస్తాయి మరియు విజయం ఖాయం.