01-11-2019 – శుక్రవారం
ఈ పంచమి తిధినాడు, లక్ష్మీదేవిని ఆరాధించడం వలన ఆ దేవతయొక్క అనుగ్రహం కలుగుతుంది. అంతేకాక “అనంత,వాసుకి, తక్షక, కర్కోటక, శంఖ, కుళిక, పద్మ, మహాపద్మ” అనబడే మహానాగులను స్మరించి పాలు, నెయ్యి నివేదించడం వలన సర్ప దోషములు తొలిగి శాంతి లభిస్తుంది.