
Srisailam Shrine Will be Closed from 19th to 23rd of This Month
1శ్రీశైల పుణ్యక్షేత్రం 19 నుంచి 23 వరకు మూసివేత?
మన దేశంలో అత్యంత ప్రముఖ దేవాలయాలలో శ్రీశైలం పుణ్యక్షేత్రం ఒకటి. శ్రీశైల పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నంద్యాల జిల్లాలో ఉంది. దట్టమైన అడవుల మధ్య కొండకోనల్లో (శ్రీశైలం శ్రీ మల్లికార్జున పవిత్ర పుణ్యక్షేత్రం ఉంది.