
కుంభమేళాలో మొదటి రోజు ప్రత్యేకత
1. పూర్ణకుంభ మేళా ..!
పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మనం నదీ పుష్కరాలను ఎలా జరుపుకుంటామో ఉత్తరభారత దేశం లో అలాగే ‘పూర్ణ కుంభ మేళా ‘ జరుపుతారు. ఎక్కడా యే పండుగకూ రానివిధంగా కోట్లకొద్దీ ప్రజలు కుంభమేళా కు హాజరవుతారు. ప్రపంచం లో ఒకే స్థలం లో ఒకే నమ్మకం గల ఇన్ని కోట్లమంది ఒకేసారి కలవడం కుంభమేళాకు మాత్రమే సాధ్యం. 22-04-2016 నుంచీ 21-05-2016 వరకూ ఉజ్జయినిలో పూర్ణ కుంభమేళా జరుగుతుంది.
Promoted Content