దేవాలయం లో భగవంతుని దర్శనం చేసుకున్న తరువాత ఎందుకు కూర్చోవాలి? | Why to Sit in Temples After Darshan

4
27319
Why to Sit in Temples After Darshan
Why to Sit in Temples After Darshan in Telugu

Why to Sit in Temples After Darshan in Telugu

1. దేవాలయ దర్శన ప్రభావం

దేవాలయాలను దర్శించినప్పుడు మానసికంగా ప్రశాంతత చేకూరుతుంది. దేవాలయం లో భగవంతుని దర్శనం చేసుకున్న తరువాత శరీరం,మనస్సు ఉత్తేజితమవుతాయి.

దేవాలయం లో భగవంతుని  దర్శనం చేసుకున్న తరువాత ఎందుకు కూర్చోవాలి?

దానికి కారణం అక్కడి భగవంతుని మహిమా, మంత్రోచ్చారణలు మాత్రమే కాదు. ప్రత్యేకమైన మన ఆలయ నిర్మాణ శైలి కూడా ప్రధాన కారణం. దేవాలయాలు శక్తి కేంద్రకాలు. మంత్రోచ్ఛారణాల్లోని శబ్దతరంగాల వల్ల మనసు చెడు ఆలోచనల వైపు మరలదు. సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. ఆధ్యాత్మికంగా ఆత్మానందాన్ని కలిగించే వాతావరణం ఉన్న గుడిలో , దైవ సన్నిధిలో ధ్యానం గానీ జపం గానీ చేయడం వలన జ్ఞాపక శక్తి మెరుగయి రెట్టింపు ఫలితాలు సాధించవచ్చు. సమస్యలకు సరైన పరిష్కార మార్గాలను సాధించవచ్చు . అందుకే దేవాలయాలలో భగవంతుని దర్శనం తరువాత కాసేపు ఆ ఆవరణలోప్రశాంతంగా కూర్చోవాలి.

Promoted Content

4 COMMENTS

  1. Very nice please improvement our Indian culture.
    Roju roju Ku mama sampradhayaalu vidichi ithara dhesala sampradhayalu manager vyasthaloki raakunda chuddam.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here